కరోనా (Corona) బారిన పడి నేడు 26 కు చేరిన మరణాలు

కొత్తగా 4510 కరోనా (Corona) కేసులు నమోదు

న్యూదిల్లీ: కరోనా (Corona) వైరస్ బారిన పడి నేడు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 4510 కొత్త కరోనా (Corona) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా (Corona) కేసుల సంఖ్య 4,45,53,042 కు చేరినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5291 మంది కరోనా (Corona) నుంచి కోలుకున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,39,78,271 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా (Corona) కేసుల సంఖ్య 46,342 కు చేరింది. ఇక దేశం లో కరోనా (Corona) పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 26 మంది కరోనా (Corona) తో మరణించగా మృతుల సంఖ్య 5,28,429 కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా (Corona) వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా (Corona) వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం