సిరీస్ కోసం టీం ఇండియా ప్రయత్నం

వైజాగ్ వేదికగా ఆసీస్, ఇండియా మధ్య రెండో వన్డే

వైజాగ్: ఆదివారం వైజాక్ వేదికగా ఆసీస్, ఇండియా మధ్య రెండో వన్డే  మ్యాచ్ జరగనుంది. ఈ  మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ చేజికించుకోవాలి టీం ఇండియా చూస్తుంది. ఇప్పటికే మెదటి వన్డే గెలిచి అంత్మ విశ్వాసం తో ఉన్నది. ఆసీస్ ఇండియా మధ్య మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే ఇండియా ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్నది. వ్యక్తి గత కారణాలవల్ల మొదటి వన్డే కు దూరమైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డే కు అందుబాటులో ఉంటారు అని సమాచారం. ఇదే కనుక నిజం అయితే తుది జట్టులో ఎవరిని తప్పిస్తారో వేచి చూడాలి.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox