ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ మిశ్రమ ఫలితాలు
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కామన్వెల్త్ పతక విజేత జాస్మిన్ లాంబొరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు) తమ బౌట్లలో విజయాలు సాధించి ముందడుగు వేశారు ..శృతి యాదవ్ (70 కేజీలు) ఓటమి పాలైంది. 60 కేజీల బరి లో టాంజానియాకు చెందిన బెట్రిక్ అంబ్రోస్పై జాస్మిన్ పూర్తి ఆధిపత్యంతో కొనసాగింది . జాస్మిన్ పంచ్లకు ప్రత్యర్థి నిలువలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం కంటే ముందే భారత బాక్సర్ను విజేతగా నిలిచింది. దీని రిఫరీ ప్రకటించారు. మరో బౌట్లో సాక్షి చోప్రా 5-0తో కెన్యా బాక్సర్పై ఏకపక్ష విజయం సాధించింది. శృతి తొలి రౌండ్లో 0-5తో చైనా బాక్సర్ చేతిలో ఓడింది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox