హైదరాబాద్: గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే జట్టులోకి వస్తాడని మాజీ అల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు.యువరాజ్ సింగ్ శుక్రవారం పంత్ ను కలిశాడు . రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న పంత్ ను కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. పంత్ ను కలువడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా యువరాజ్ సింగ్ పంచుకున్నాడు .
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox